Site icon vidhaatha

దాడులు,అత్యాచారాలు,హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన..వంగలపూడి అనిత

ఏపీ లో మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

విధాత:గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి.

Exit mobile version