దాడులు,అత్యాచారాలు,హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన..వంగలపూడి అనిత

<p>ఏపీ లో మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విధాత:గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి. దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వెహికల్స్, దిశా యాప్ ల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భ్రమలో పడేస్తున్నాయి. 19 జూన్ 2021 (శనివారం) నాడు […]</p>

ఏపీ లో మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

విధాత:గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి.