విధాత:రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ.అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్.జగన్ సర్కార్ నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు.కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు.మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం.రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం.గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా మెమో జారీ.రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా అధికారిక సమాచారం.రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు.
వైయస్.జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
<p>విధాత:రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ.అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్.జగన్ సర్కార్ నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు.కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు.మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం.రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం.గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా మెమో జారీ.రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా […]</p>
Latest News

అషురెడ్డి కేసులో ఆడియో లీక్తో కీలక మలుపు
తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
స్ట్రీట్ కాజ్ ఎన్జీఓకు కేటీఆర్ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం
రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!
అనవసరపు కొనుగోళ్లు వద్దు.. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు
10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!
వెట్-బల్బ్ హీట్ జోన్లో హైదరాబాద్.. ఇది అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితి
సీఎం ప్రజావాణిలో దూరవిద్య బాధిత విద్యార్థులు.. న్యాయం చేసేందుకు చిన్నారెడ్డి భరోసా
ఒకే స్కూటర్పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!