విధాత:రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ.అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్.జగన్ సర్కార్ నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు.కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు.మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం.రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం.గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా మెమో జారీ.రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా అధికారిక సమాచారం.రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు.
వైయస్.జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
<p>విధాత:రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ.అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్.జగన్ సర్కార్ నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు.కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు.మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం.రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం.గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా మెమో జారీ.రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా […]</p>
Latest News

తెలంగాణలో 19నుంచి బోనాల పండుగ ఉత్సవాలు
తమిళనాడులో రైతు రుణమాఫీ: సీఎం విజయ్ నిర్ణయం
అమెరికా వెళ్లేవారికి గుడ్ న్యూస్..భారీగా హెచ్ H-1B, H-4 వీసా స్లాట్లు
అయోధ్య రాముడికి ప్రపంచంలోనే ఖరీదైన నైవేద్యం!
నీట్ రీ ఎగ్జామ్.. టెలిగ్రామ్ పై ఆంక్షలు
మరో అవినీతి తిమింగలం.. ల్యాండ్ సర్వే డీడీ నరహరి నివాసాల్లో ఏసీబీ సోదాలు
రియల్ వండర్..పిలిస్తే వచ్చే “నారాయణా” చేప పెద్దదైంది!
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మొబైల్ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…