విధాత:రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ.అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్.జగన్ సర్కార్ నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు.కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు.మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం.రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం.గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా మెమో జారీ.రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా అధికారిక సమాచారం.రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు.
వైయస్.జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
<p>విధాత:రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ.అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్.జగన్ సర్కార్ నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు.కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు.మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం.రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం.గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా మెమో జారీ.రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలకు మెమోద్వారా […]</p>
Latest News

ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం