హైదరాబాద్ : విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆయా బ్యాంకుల యాప్లతో పాటు ఇతర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సర్వీస్ ప్రొవైడర్లను టీజీఎస్పీడీసీఎల్ నిలిపివేసింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్ల ద్వారా ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు కుదరదు. టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్, టీజీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా మాత్రమే కరెంట్ బిల్లులు చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధన జూలై 01, 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ అధికారికంగా ప్రకటించింది.
విద్యుత్ వినియోగదారులకు షాక్.. ఇక గూగుల్ పే, ఫోన్ పే నుంచి బిల్లుల చెల్లింపులు కుదరదు..
విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆయా బ్యాంకుల యాప్లతో పాటు ఇతర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవకాశం లేదు

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత