హైదరాబాద్ : విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆయా బ్యాంకుల యాప్లతో పాటు ఇతర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సర్వీస్ ప్రొవైడర్లను టీజీఎస్పీడీసీఎల్ నిలిపివేసింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్ల ద్వారా ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు కుదరదు. టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్, టీజీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా మాత్రమే కరెంట్ బిల్లులు చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధన జూలై 01, 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ అధికారికంగా ప్రకటించింది.
విద్యుత్ వినియోగదారులకు షాక్.. ఇక గూగుల్ పే, ఫోన్ పే నుంచి బిల్లుల చెల్లింపులు కుదరదు..
విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆయా బ్యాంకుల యాప్లతో పాటు ఇతర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవకాశం లేదు

Latest News
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?
వేం నరేందర్రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?
బాలీవుడ్లోకి సాయి పల్లవి ఎంట్రీ…
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి
కొత్త పార్టీ సన్నాహాలు...కాశీలో కవిత పూజలు