హైదరాబాద్ : విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆయా బ్యాంకుల యాప్లతో పాటు ఇతర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సర్వీస్ ప్రొవైడర్లను టీజీఎస్పీడీసీఎల్ నిలిపివేసింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్ల ద్వారా ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు కుదరదు. టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్, టీజీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా మాత్రమే కరెంట్ బిల్లులు చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధన జూలై 01, 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ అధికారికంగా ప్రకటించింది.
విద్యుత్ వినియోగదారులకు షాక్.. ఇక గూగుల్ పే, ఫోన్ పే నుంచి బిల్లుల చెల్లింపులు కుదరదు..
విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆయా బ్యాంకుల యాప్లతో పాటు ఇతర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవకాశం లేదు

Latest News
ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ