విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
మంజీరా నదిలో నలుగురు గల్లంతు
<p>విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.</p>
Latest News

గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?
రెండున్నర ఎకరాల్లో 70 టన్నుల అరటి పండ్ల ఉత్పత్తి.. ఏడాదిలోపే రూ. 12 లక్షల ఆదాయం
ముగ్గు పోయని వారికి ఇందిరమ్మ ఇల్లు రద్దు.. జాబితా సిద్ధం చేస్తోన్న అధికారులు..!
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం! దుబాయ్లో.. బంగారంపై భారీ డిస్కౌంట్లు!
ఉగాది తర్వాత.. ఈ రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది..!
అట్టహాసంగా జరిగిన అల్లు శిరీష్-నయనిక వివాహం ..
శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి సొంతింటి కల నెరవేరుతుంది..!
వాట్సాప్లో ఇక ప్రీమియం సేవలు.. డబ్బులు కడితేనే కొత్త ఫీచర్లు!
మే నుంచి అందుబాటులోకి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే.. విశాఖ, హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరాభారం
ఏం మేకోవర్ భయ్యా.. కలర్ఫుల్ శారీలో మృణాల్ అందాలు