విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
మంజీరా నదిలో నలుగురు గల్లంతు
<p>విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.</p>
Latest News

రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్