విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
మంజీరా నదిలో నలుగురు గల్లంతు
<p>విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.</p>
Latest News

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీకి రికార్డు స్థాయిలో సంక్రాంతి రాబడి!
ఫ్రాన్స్పై ట్రంప్ కన్నెర్ర.. 200 శాతం టారిఫ్లు విధిస్తానంటూ బెదిరింపులు
మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ!
సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. కారణం ఇదే..?
చైనాలో జనాభా సంక్షోభం.. భారీగా తగ్గిన జననాల రేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి
అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం..
దూసుకపోతున్న వెండి ధర..ఒక్క రోజునే రూ. 12వేల పెంపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు
వారణాసి’పై అంచనాలు పీక్స్కి..