విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
మంజీరా నదిలో నలుగురు గల్లంతు
<p>విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.</p>
Latest News

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం
పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు..
సీఎం, పీసీసీ చీఫ్ తో మీనాక్షి కీలక సమీక్ష!