విధాత,ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోల సరుకును నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ప్రకారం.. జప్తు చేసిన హెరాయిన్ను టాల్కమ్ రాళ్లతో రెండు కంటైనర్లలో దాచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పంజాబ్లోని తరన్ టార్న్ ప్రాంతానికి చెందిన ప్రభుజిత్ సింగ్ అనే సరఫరాదారుని మధ్యప్రదేశ్కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
రూ. 2,000 కోట్ల హెరాయిన్ పట్టివేత
<p>విధాత,ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోల సరుకును నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ప్రకారం.. జప్తు […]</p>
Latest News

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్
నన్ను గౌరవించే పార్టీకే వెళ్లా: జీవన్ రెడ్డి
అండమాన్ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు
డీలిమిటేషన్ పై ఏకపక్ష నిర్ణయాలు సరికాదు : ఎంపీ చామల
ప్రేమ పేరుతో 180 మంది బాలికలకు లైంగిక వేధింపులు.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్
రీల్ లైఫ్ ‘శౌర్య’ రియల్ లైఫ్ టాపర్..
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు
దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించేది లేదు : కేటీఆర్
హైదరాబాద్లో ఘోరం.. అన్నను చంపిన తమ్ముడు