విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.
18 నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం
<p>విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.</p>
Latest News

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత