విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.
18 నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం
<p>విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.</p>
Latest News

వాహనదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి టోల్ ప్లాజాలు ఉండవు.. ప్రయాణించిన దూరానికే చార్జ్
ఒవైసీ సోదరుల చెరువు ఆక్రమణపై హైడ్రాను ఆక్షేపించిన హైకోర్టు
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
అభిమానుల ఎదురు చూపులకి ఫుల్స్టాప్..
హ్యామ్ రోడ్లలో స్కామ్..టెండర్లే నిదర్శనం : హరీశ్ రావు
కాలువలోకి దూసుకెళ్లిన కారు..తప్పిన ప్రాణనష్టం
చిరంజీవి సక్సెస్ వెనుకు ఉన్న అసలు కథ
మరో స్కైలాబ్? భూమిపై పడిపోనున్న స్పేస్ టెలిస్కోప్.. మళ్లించేందుకు నాసా వినూత్న ప్రయోగం
కేరళంలో మరో ఏనుగు భీభత్సం..ఒకరి మృతి
ఉజ్జయినిలో తవ్వకాల్లో బయటపడిన శివలింగం