విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.
18 నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం
<p>విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.</p>
Latest News

బీఆర్ఎస్ వైఫల్యాలపై కాదు..మనం చేస్తున్నది చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి జలాల దోపిడీపై ఏపీ కన్ను..సీఎం రేవంత్ మౌనం : హరీశ్ రావు ధ్వజం
నందిని సిధా రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
భారత్ కు తీరనున్న ఎల్పీజీ గ్యాస్ తిప్పలు!
ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కోడిగుడ్లతో దాడి
ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన పవన్ కళ్యాణ్ చెప్పులు…
ఉద్యమ చరిత్రను రూపుమాపేందుకే బతుకమ్మ లేని తెలంగాణ తల్లి : కవిత ధ్వజం
ఫ్రీజ్ చేసిన మెదడుకు మళ్లీ జీవం పోసిన శాస్త్రవేత్తలు.. క్రయోప్రిజర్వేషన్లో విప్లవాత్మక ముందడుగు
పెద్దపులితో ఇలాగేనా?...దాడి చేస్తే అంతే !
కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అలజడి !