మరింత శక్తివంతం: ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలు!

విధాత: ఈడీ ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది తాజాగా మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పీఎంఎల్ ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం మార్పులు చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రాల పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఇకపై ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా రాష్ట్రాలు ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో వెల్లడించారు. అదేవిధంగా విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువచ్చారు.

  • Publish Date - November 30, 2022 / 06:05 PM IST

విధాత: ఈడీ ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది తాజాగా మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పీఎంఎల్ ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం మార్పులు చేసింది.

దీనిలో భాగంగా రాష్ట్రాల పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఇకపై ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా రాష్ట్రాలు ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో వెల్లడించారు. అదేవిధంగా విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువచ్చారు.