Accident | పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో ప‌డిపోయిన ఆర్టీసీ బ‌స్సు

Accident న‌లుగురు మృతి, ప‌లువురికి గాయాలు విధాత‌: అల్లూరి జిల్లా పాడేరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి 100 అడుగుల లోయలో ప‌డింది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెంద‌గా, ప‌లువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

  • Publish Date - August 20, 2023 / 11:42 AM IST

Accident

  • న‌లుగురు మృతి, ప‌లువురికి గాయాలు

విధాత‌: అల్లూరి జిల్లా పాడేరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి 100 అడుగుల లోయలో ప‌డింది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెంద‌గా, ప‌లువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

Latest News