విధాత : ఇటీవల వరుస దాడులతో దూకుడు మీదున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం పలు జిల్లాల్లో ముగ్గురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం విశేషం. అస్పత్రిలో ఫార్మసీ విభాగానికి అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్ చేసి, 18వేలు లంచం తీసుకుంటుండగా నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ను ఏసీబీ పట్టుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శాఖాపరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి, బాధితుడి నుంచి ఎల్కతుర్తి హోటల్లో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి 40వేలు డిమాండ్ చేసి 25వేలు లంచం తీసుకుంటుండగా అసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ దూకుడు.. లంచావతారుల అరెస్టు
ఇటీవల వరుస దాడులతో దూకుడు మీదున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం పలు జిల్లాల్లో ముగ్గురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం విశేషం

Latest News
సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నం.. అభిజిత్ దీక్ష ప్రారంభం
‘విక్రమ్-1’ రాకెట్ లాంచింగ్ విజయవంతం
బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!
శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మాత్ర ‘లిప్ ఫెండ్రా’
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ
25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం