విధాత : హైదరాబాద్ మహిళా క్రికెటర్ల బస్సులో కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన ఘటనపై క్రికెటర్లు హెచ్ సీఏకు ఫిర్యాదు చేశారు. కోచ్ ను వారించకుండా అతనిని ఎంకరేజ్ చేసిన పూర్ణిమ రావు తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు .ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో మహిళా క్రికెటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే నిరసనకు దిగుతామని ప్రకటించారు.
కోచ్పై మహిళా క్రికెటర్ల ఫిర్యాదు
హైదరాబాద్ మహిళా క్రికెటర్ల బస్సులో కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన ఘటనపై క్రికెటర్లు హెచ్ సీఏకు ఫిర్యాదు చేశారు.
Latest News

పొంచి ఉన్న పాముల మధ్య కుందేలు జీవన పోరాటం.. 5 నిమిషాల వీడియో వైరల్.. చివరిలో ట్విస్ట్..
కింగ్ కోబ్రాలు నాలుగు జాతులా? మెడికల్ పజిల్కు పరిష్కారం దొరికిందా?
కాళేశ్వరం ఇంజినీర్లను... తప్పించారా? పైరవీలతో తప్పించుకున్నారా?
ఆర్టీసీ సమ్మె వెనుక హరీశ్.. పొన్నం సంచలన కామెంట్స్
బాలయ్యతో సినిమాలు చేయడం తగ్గించిన విజయశాంతి..
ప్రకాష్ రాజ్ ను చంపితే.. బాధ్యత నేను తీసుకుంటా: బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
రూ.100 కోట్లతో చిరంజీవి ఇంటికి దగ్గరలో అల్లు అర్జున్ కలల సౌధం..!
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..మెట్రో సర్వీసులు పెంపు
కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు తెలంగాణ సర్కార్
ఐదు రంగులలో పుచ్చకాయల సాగు..రూ.6.50లక్షల ఆదాయం!