విధాత : హైదరాబాద్ మహిళా క్రికెటర్ల బస్సులో కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన ఘటనపై క్రికెటర్లు హెచ్ సీఏకు ఫిర్యాదు చేశారు. కోచ్ ను వారించకుండా అతనిని ఎంకరేజ్ చేసిన పూర్ణిమ రావు తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు .ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో మహిళా క్రికెటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే నిరసనకు దిగుతామని ప్రకటించారు.
కోచ్పై మహిళా క్రికెటర్ల ఫిర్యాదు
హైదరాబాద్ మహిళా క్రికెటర్ల బస్సులో కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన ఘటనపై క్రికెటర్లు హెచ్ సీఏకు ఫిర్యాదు చేశారు.
Latest News

నెలకు 3000 కిలోల కూరగాయలు పండిస్తున్న యువ రైతు.. ఆదాయం రూ. 2 లక్షలకు పైనే..
Mango Map | బంగినపల్లి నుంచి ఆల్ఫోన్సో వరకు.. భారత్లో దొరికే 14 మామిడి రకాల సీజన్ మ్యాప్ వైరల్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్తలకు ట్విస్ట్..
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు..!
రుణ ఊబిలోకి కూరుకుపోతున్న తెలంగాణ రైతు
BSNL Kavach | మహిళల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఫీచర్.. ఇక మీ ఫోన్ నంబర్ చెప్పక్కర్లేదు!
మూసీ అభివృద్ధికి అందరూ సహకరించండి : సీఎం రేవంత్ రెడ్డి
పనితీరు ఆధారంగానే పోస్టింగులు: సీఎం రేవంత్ రెడ్డి
Viral Video | రైలులో డ్యాన్స్లు, రీల్స్.. గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లో 30 మంది ఫ్యామిలీ రచ్చ
ఏపీ విజయ డెయిరీ వర్సెస్ తెలంగాణ విజయ డెయిరీ !