Site icon vidhaatha

Congress | రైతులకు కాంగ్రెస్‌ గుడ్‌న్యూస్‌.. అధికారమిస్తే టైటిల్‌ గ్యారంటీ చట్టం

Congress

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడంతో పాటు టైటిల్‌ గ్యారంటీ చట్టంను తీసుకువస్తామని తెలిపింది. అలాగే తప్పుల తడకగా మారిన ధరణిని రద్దు చేసి భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టేలా తప్పులు లేని కొత్త కంప్యూటర్‌ రికార్డును రూపొందించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి 11 అంశాలతో కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన కాంగ్రెస్‌ భూమి డిక్లరేషన్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా ఉన్న అంశాలు యాథావిధిగా…

Exit mobile version