విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు మోత్కుపల్లిని బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని, మూడు రిజర్వ్ ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదంటూ మొన్ననే తన నివాసంలో మోత్కుపల్లి దీక్ష చేశారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వలేదని, మాదిగలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని, కాంగ్రెస్ కండువాను ఉతికి ఆరెస్తానని చెప్పిన మోత్కుపల్లి ఆసుపత్రి పాలవ్వడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది.
మోత్కుపల్లికి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స
మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు మోత్కుపల్లిని బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చేర్పించారు

Latest News
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం
పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు..