Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి చేరింది. వైరస్ కారణంగా 29 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కు పెరిగింది. మరణాల్లో ఎక్కువగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కొవిడ్ రికవరీ రేటు 98.66శాతం ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,42,92,854 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం మరణాల రేటు 1.18శాతంగా ఉందని, ఇప్పటి వరకు 220.66 వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది.
COVID-19 | దేశంలో కరోనా తగ్గని ఉధృతి.. మరోసారి 10వేలుకుపైగా కొత్త కేసులు నమోదు..
<p>Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి చేరింది. వైరస్ కారణంగా 29 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కు పెరిగింది. మరణాల్లో ఎక్కువగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కొవిడ్ రికవరీ […]</p>
Latest News

ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి
ఇరాన్ దాడులు.. ముగ్గురు భారతీయులు మృతి
ఖమేనీ మరణంపై మోదీ ప్రభుత్వం మౌనం ఆక్షేపణీయం : సోనియాగాంధీ
అబ్బా అనిపించేలా నభా.. నభాను ఇలా చూస్తే గుండెజారి గల్లంతే
ప్రజలకొక న్యాయం..మంత్రికి, అల్లుడికి మరో న్యాయమా ?: హరీశ్ రావు
నేడు చంద్రగ్రహణం: ఆలయాల మూసివేత..అక్కడ తెరిచే ఉంటాయి!
టైట్ ఫిట్ డ్రెస్లో భాగ్య శ్రీ.. సాలీడ్ ఫోజులతో మతిపోగుడుతున్న ముద్దుగుమ్మ
ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
ఇరాన్పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు