విధాత : అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన గుర్రాల బల్వంత్ రెడ్డి 7ఎకరాలలో బొప్పాయి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నేల పాలు అయింది. ఈదురుగాలులతో కూడిన వాన దెబ్బకు బొప్పాయి చెట్లు విరిగి, కాయలు రాలిపోయాయి. దీంతో రైతు శ్రమ, పెట్టుబడులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు అభ్యర్థించారు.
అకాల వర్షాలకు తోటల ధ్వంసం.. రైతన్నకు నష్టం
అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది

Latest News
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం ఫైర్
హ్యుందాయ్ క్రెటా నుంచి సమ్మర్ ఎడిషన్.. అదనపు ధర పెట్టడం వల్ల లాభమేనా?
మే మొదటి వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు!
రూ.12వేలలోపే భారత్లోకి వచ్చేసిన రెడ్మీ ఏ7 ప్రో.. ఏప్రిల్ 15 నుంచి సేల్స్ షురూ!
తెలంగాణకు మాత్రం శుభవార్త : ఈసారి రుతుపవనాల 'వర్షమే'!
మామిడి పండ్లు మిస్సవుతున్నా అని చెప్పిన ఉద్యోగిని.. లండన్ నుంచి సర్ప్రైజ్ ఇచ్చిన బాస్!
రిజర్వేషన్లు, పునర్విభజన వేర్వేరు అంశాలు.. రెంటినీ కలపడంలో మోదీ కుట్ర : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
‘అంగన్వాడీ’ సెల్ఫోన్లకు అవినీతి మరక!?
ఎంత జీతం ఇస్తే అంతే పనిచేస్తా.. ఆఫీసులోనే రోజుకు 5 గంటలు నిద్రపోతున్న ఉద్యోగిని..!
భూ భారతి చట్టం అమలు అట్టర్ఫ్లాప్.. కారణాలివే...