విధాత : అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన గుర్రాల బల్వంత్ రెడ్డి 7ఎకరాలలో బొప్పాయి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నేల పాలు అయింది. ఈదురుగాలులతో కూడిన వాన దెబ్బకు బొప్పాయి చెట్లు విరిగి, కాయలు రాలిపోయాయి. దీంతో రైతు శ్రమ, పెట్టుబడులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు అభ్యర్థించారు.
అకాల వర్షాలకు తోటల ధ్వంసం.. రైతన్నకు నష్టం
అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది

Latest News
‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…
టీఎంసీలో చీలికకు బీజేపీ యత్నాలు.. బెంగాల్లో ‘ఏక్నాథ్ షిండే’ ఎవరో…
దేశవ్యాప్తంగా లబ్ధిదారుల పేర్ల తొలగింపు జాతర
ఓటీటీలోకి వస్తున్న.. M4M (మోటివ్ ఫర్ మర్డర్)
పవన్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
బెదిరింపులకు భయపడను..తెలంగాణలో జనసేన పోటీ : పవన్ కల్యాణ్
Buchi Babu | ఎన్టీఆర్ సినిమా పై బుచ్చిబాబు క్లారిటీ.. ‘పెద్ది’ కథతో ఎలాంటి సంబంధం లేదన్న దర్శకుడు
Cocktail 2 Trailer | ‘కాక్టెయిల్ 2’ ట్రైలర్ విడుదల.. షాహిద్, రష్మిక, కృతి లవ్ ట్రయాంగిల్కు ప్రేక్షకుల ఫిదా
మార్కెట్లోకి ఇథనాల్ బైక్లు, కార్లు.. ఇటీవలే స్టౌలు కూడా మార్కెట్లోకి
పాడిపంటల నినాదం..ఉరుగ్వే ప్రగతి పాఠం!