విధాత : అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన గుర్రాల బల్వంత్ రెడ్డి 7ఎకరాలలో బొప్పాయి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నేల పాలు అయింది. ఈదురుగాలులతో కూడిన వాన దెబ్బకు బొప్పాయి చెట్లు విరిగి, కాయలు రాలిపోయాయి. దీంతో రైతు శ్రమ, పెట్టుబడులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు అభ్యర్థించారు.
అకాల వర్షాలకు తోటల ధ్వంసం.. రైతన్నకు నష్టం
అకాల వర్షాల ధాటికి వరి, మొక్కజొన్న సాగుచేసే రైతులతో పాటు మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు చేస్తున్న రైతులు సైతం నష్టపోవాల్సివస్తుంది

Latest News
వన్ మ్యాన్ షో : భారత్ను సెమీఫైనల్కు చేర్చిన సంజూశాంసన్
పొట్టి డ్రెస్లో మతిపోగొడుతున్న శ్రీలీల న్యూ లుక్
సార్లూ...టూర్లూ...గాలిమోటరూ!.. హెలికాప్టరూ వాడకంలో మంత్రుల మధ్య పోటీ
బాల్కనీలో దివి అందాలు అదరహో
మేడారంలో ఇది కదా! ... ముందు చేయాల్సింది!
మాట మార్చిన రాజగోపాల్ రెడ్డి !..సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు!!
రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ ..
విజయ్ విడాకుల వివాదంలో మళ్లీ ట్రెండ్ అవుతున్న త్రిష ..
ఇరాన్ సుప్రీమో ఆయతుల్లా అలీ ఖమేనీ ఎలా హతమయ్యాడు.?
యూరియా యాప్ పరేషాన్..ఒకసారి బుక్ చేస్తే నెలరోజుల వరకు నో ఛాన్స్!