India – Australia ODI | బోర్డర్ – గవాస్కర్ సిరీస్లో భాగంగా ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగనున్నది. ఈ మ్యాచ్ సంబంధించిన టికెట్లను ఈ నెల 10 నుంచి విక్రయించనున్నారు. 10న ఆన్లైన్లో విక్రయించనుండగా.. 13న ఆఫ్లైన్లో విక్రయించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోపినాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్లైన్లో మూడు కేంద్రాల్లో టికెట్లు విక్రయిస్తామన్న ఆయన.. ఎక్కడెక్కడ విక్రయిస్తామనే విషయాన్ని త్వరలో తెలుపుతామని చెప్పారు. భారత్ – ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్లు పేటీఎంలోనూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇదిలా ఉండగా.. రెండు జట్ల మధ్య విశాఖలో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానున్నది. అయితే, మ్యాచ్కు సంబంధించిన టికెట్ల ధరలను రూ. 600, రూ.1500, రూ.2 వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.6వేలుగా నిర్ణయించారు.
India – Australia ODI | 19న విశాఖలో భారత్ – ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్.. 10 నుంచి టికెట్ల విక్రయాలు..
<p>India - Australia ODI | బోర్డర్ - గవాస్కర్ సిరీస్లో భాగంగా ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగనున్నది. ఈ మ్యాచ్ సంబంధించిన టికెట్లను ఈ నెల 10 నుంచి విక్రయించనున్నారు. 10న ఆన్లైన్లో విక్రయించనుండగా.. 13న ఆఫ్లైన్లో విక్రయించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోపినాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్లైన్లో మూడు కేంద్రాల్లో టికెట్లు విక్రయిస్తామన్న ఆయన.. ఎక్కడెక్కడ విక్రయిస్తామనే విషయాన్ని త్వరలో తెలుపుతామని […]</p>
Latest News

హైదరాబాద్కు రెండు ఐమ్యాక్స్లు.. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో తొలి థియేటర్
తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?
ఒక ఫ్లాట్లో 436 కొండచిలువలు.. తప్పించుకున్న కొండచిలువ చెప్పిన రహస్యం..
వైభవ్ తమ్ముడి విధ్వంసం..మరో సెంచరీ నమోదు
ఆ హీరో రెమ్యునరేషన్ రూ.325 కోట్లు.. రజనీ, షారూఖ్లను మించి వసూలు
రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
గ్రేట్ నికోబార్ ప్రకృతి విధ్వంసం.. నేలకూలనున్న 7.11 లక్షల భారీ వృక్షాలు
హాస్టల్ వాష్ రూమ్ లో ప్రసవం.. శిశువును విసిరేసిన యువతి
భూమిపై అతి పెద్ద బంగారు ముద్ద ‘పెపిటా కానా’
జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు