India – Australia ODI | బోర్డర్ – గవాస్కర్ సిరీస్లో భాగంగా ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగనున్నది. ఈ మ్యాచ్ సంబంధించిన టికెట్లను ఈ నెల 10 నుంచి విక్రయించనున్నారు. 10న ఆన్లైన్లో విక్రయించనుండగా.. 13న ఆఫ్లైన్లో విక్రయించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోపినాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్లైన్లో మూడు కేంద్రాల్లో టికెట్లు విక్రయిస్తామన్న ఆయన.. ఎక్కడెక్కడ విక్రయిస్తామనే విషయాన్ని త్వరలో తెలుపుతామని చెప్పారు. భారత్ – ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్లు పేటీఎంలోనూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇదిలా ఉండగా.. రెండు జట్ల మధ్య విశాఖలో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానున్నది. అయితే, మ్యాచ్కు సంబంధించిన టికెట్ల ధరలను రూ. 600, రూ.1500, రూ.2 వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.6వేలుగా నిర్ణయించారు.
India – Australia ODI | 19న విశాఖలో భారత్ – ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్.. 10 నుంచి టికెట్ల విక్రయాలు..
<p>India - Australia ODI | బోర్డర్ - గవాస్కర్ సిరీస్లో భాగంగా ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగనున్నది. ఈ మ్యాచ్ సంబంధించిన టికెట్లను ఈ నెల 10 నుంచి విక్రయించనున్నారు. 10న ఆన్లైన్లో విక్రయించనుండగా.. 13న ఆఫ్లైన్లో విక్రయించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోపినాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్లైన్లో మూడు కేంద్రాల్లో టికెట్లు విక్రయిస్తామన్న ఆయన.. ఎక్కడెక్కడ విక్రయిస్తామనే విషయాన్ని త్వరలో తెలుపుతామని […]</p>
Latest News

రెడ్లలో రేవంత్ అంత బాహుబలి లేడు.. ఎప్పటికైనా సీఎం అవుతానన్న మల్లారెడ్డి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ
9 లక్షల సాదాబైనామాలకు త్వరలో పరిష్కారం : మండలిలో మంత్రి పొంగులేటి
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు
‘Arrive Alive’తో పల్లెల్లోకి పోలీసులు.. ప్రజా భద్రత అంశాలపై చైతన్యం
పెట్రోల్ పోయించుకునేంత టైమ్లోనే 400 కి.మీల ఛార్జింగ్.. బివైడీ సంచలనం
ఈడీ దర్యాప్తు పేరిట ఒత్తిడి.. అందుకే ధన్ఖడ్ రాజీనామా : సంజయ్ రౌత్
ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఇండియాలో లాక్డౌన్.. గూగుల్ సెర్చ్లో టాప్
నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి