Tenth Exams | వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పది పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 24 వరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటన చేశారు.