విధాత:దసరా పండుగ పర్వదినాన్ని చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇక శ్రీరాముడు రావణాసురుడిని వధించిన దానికి గుర్తుగా.. దసరా రోజు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అందరికీ తెలిసిందే.
అయితే ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఇంటర్ కళాశాల మైదానంలో రావణాసురుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రావణుడికి కోపం వచ్చిందేమో తెలియదు కానీ.. ఒక్కసారిగా జనాలపై నిప్పుల వర్షం కురిపించాడు.
ఒకట్రెండు సార్లు జనాలపైకి నిప్పులు ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఆ అగ్నికీలల నుంచి కాపాడుకునేందుకు వెనక్కి పరుగెత్తారు. పోలీసులు కూడా పరుగెత్తి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
Latest News
మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ (ఎక్సక్లూసివ్ ఫొటోస్)
ఢిల్లీలో లాక్డౌన్? ఆన్లైన్లోనే క్లాసుల బోధన!
బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! వచ్చేది అక్కడే!
కాల్ చేసినవారి పేరు ఇక డిస్ప్లేలో.. మార్చి నుంచే అమలు!
అమెరికాలో బర్త్ టూరిజంపై బ్యాన్! గర్భిణులకు నో వీసా!
విశాఖ టు గరివిడి.. చీపురుపల్లిలో బొత్స అనూష పొలిటికల్ ప్లాన్ మామూలుగా లేదుగా!
క్లాసిక్ లుక్లో కాకరేపుతున్న కృతి శెట్టి
రైల్వే లో భారీగా నకిలీ ఐడీలు రద్ధు
అవమానాన్ని విజయానికి మెట్టుగా మార్చుకున్న చిరంజీవి..
సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. శాలువాపై క్యూఆర్ కోడ్