విధాత:దసరా పండుగ పర్వదినాన్ని చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇక శ్రీరాముడు రావణాసురుడిని వధించిన దానికి గుర్తుగా.. దసరా రోజు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అందరికీ తెలిసిందే.
అయితే ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో విజయ దశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఇంటర్ కళాశాల మైదానంలో రావణాసురుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రావణుడికి కోపం వచ్చిందేమో తెలియదు కానీ.. ఒక్కసారిగా జనాలపై నిప్పుల వర్షం కురిపించాడు.
ఒకట్రెండు సార్లు జనాలపైకి నిప్పులు ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఆ అగ్నికీలల నుంచి కాపాడుకునేందుకు వెనక్కి పరుగెత్తారు. పోలీసులు కూడా పరుగెత్తి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
Latest News
ఆ విద్యార్థి చావుకు భారీ పరిహారం... చనిపోయిన మూడేళ్లకు న్యాయం
రేపు కౌంటింగ్..పుర పోరులో క్యాంపు రాజకీయాలకు లేచిన తెర!
రాజకీయ పార్టీ పక్కా..త్వరలోనే ప్రకటన: కవిత
తెలంగాణకు పదిన్నర ఏళ్లు నేనే సీఎం : రేవంత్ రెడ్డి
మాదాపూర్లో హైడ్రా దూకుడు...రూ.2,200కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ
సరికొత్త మెరుపులతో ఐఫోన్ 18 ప్రొ సిరీస్.!
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
అలలపై దిగిన విమానం : ప్రయాణీకులు క్షేమం – సోమాలియాలో విచిత్రం
కూతురి బిడ్డకోసం తాపత్రయం.. రైళ్లలో పల్లీలు అమ్ముతూ.. వృద్ధురాలి కష్టం చూడండి..
కొండపై సోలార్ ఫామ్.. ఆసక్తికర వీడియో పంచుకున్న హర్ష గోయెంకా