మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ వ‌ద్ద‌ ఉత్తమ్ ఆందోళన

విధాత: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చుని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కార్యకర్తలతో కలిసి ఉత్తమ్ శుక్రవారం రాత్రి రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి చేరిన పలువురు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ మారడంలో పోలీసుల పాత్ర ఉందని ఆరోపిస్తూ ఉత్తమ్ నిరసన తెలిపారు.

  • Publish Date - January 27, 2023 / 02:13 PM IST

విధాత: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చుని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కార్యకర్తలతో కలిసి ఉత్తమ్ శుక్రవారం రాత్రి రాస్తారోకో నిర్వహించారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి చేరిన పలువురు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ మారడంలో పోలీసుల పాత్ర ఉందని ఆరోపిస్తూ ఉత్తమ్ నిరసన తెలిపారు.

Latest News