హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): ములుగు జిల్లా, దంతెవాడ అడవుల్లో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ రెండు కాళ్లు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దంతె వాడ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు వెతికి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తాడ్వాయి మండలం భూపతిపూర్కు చెందిన జవాన్ అల్లం ముకేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా మందుపాతర పేలడంతో అతని రెండు కాళ్లు కోల్పోయాడు. కాగా కేంద్రం మావోయిస్టులను తుదిముట్టించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో.. మావోయిస్టు ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Chhattisgarh : మందుపాతర పేలడంతో కాళ్లు కోల్పోయిన జవాన్
ములుగు, దంతేవాడ అడవుల్లో మందుపాతర పేలడంతో జవాన్ అల్లం ముకేశ్ రెండు కాళ్లు కోల్పోయాడు; కేంద్రం ఆపరేషన్ కగార్ లో మావోయిస్టులపై చర్యలు.

Latest News
క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే ఏం జరుగుతుంది?
కేంద్రం కొత్తరూల్.. సిమ్ లేకపోతే మీ వాట్సాప్ పనిచేయదు
CORE, PURE, RARE రీజియన్లుగా తెలంగాణ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
మోదీపై సుబ్రమణియన్ స్వామి సీరియస్ కామెంట్స్
భోజనంగా అన్నం – రొట్టె : ఏది మంచిది?
ఆయుధాలు వీడి.. జనంలోకి : 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
మన శంకర వరప్రసాద్ గారు’పై ఆకాశాన్నంటుతున్న అంచనాలు..
ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తే ఏం చేయాలి?
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్.. డిసెంబర్లో 18రోజుల పాటు సెలవులు
ఐబొమ్మలో సినిమాలు చూశాను : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు