హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): ములుగు జిల్లా, దంతెవాడ అడవుల్లో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ రెండు కాళ్లు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దంతె వాడ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు వెతికి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తాడ్వాయి మండలం భూపతిపూర్కు చెందిన జవాన్ అల్లం ముకేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా మందుపాతర పేలడంతో అతని రెండు కాళ్లు కోల్పోయాడు. కాగా కేంద్రం మావోయిస్టులను తుదిముట్టించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో.. మావోయిస్టు ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Chhattisgarh : మందుపాతర పేలడంతో కాళ్లు కోల్పోయిన జవాన్
ములుగు, దంతేవాడ అడవుల్లో మందుపాతర పేలడంతో జవాన్ అల్లం ముకేశ్ రెండు కాళ్లు కోల్పోయాడు; కేంద్రం ఆపరేషన్ కగార్ లో మావోయిస్టులపై చర్యలు.

Latest News
Mahindra Vision X, Vision T SUVలు — ఫ్యూచరిస్టిక్ స్టీరింగ్ డిజైన్కు పేటెంట్.. అంచనా ధర, లాంచ్ వివరాలు
Huawei Nova 16 | 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో హువావే మొబైల్స్ లాంచ్.. ఫీచర్లు చూస్తే షాక్!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ సెంటి‘మంటలు’
Bomb Scare | విమానంలో బాంబ్ టెన్షన్.. 16 ఏళ్ల బాలుడి ఆకతాయి పనితో.. గంటల పాటు హైడ్రామా!
Honeymoon Tragedy | పెళ్లయిన గంటల్లోనే విషాదం.. హనీమూన్కు వెళ్తుండగా కుప్పకూలిన హెలికాప్టర్.. భారత సంతతి వరుడు మృతి
Switzerland | భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసుల షాక్.. టూర్కు వెళ్లొచ్చిన ఏడాదికి రూ.1.5లక్షల ఫైన్ చెల్లించాలని నోటీసులు!
Murder Mystery | కొడుకు కనబడట్లేదని హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. సిట్ విచారణలో దృశ్యం మూవీని మించిన ట్విస్టులు!
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా… ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు: ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్