విధాత, హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. వడోదర- ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉన్న గంభీర వంతెన ఆకస్మాత్తుగా కూలిపోగా..ఆ సమయంలో వంతెన మీదుగా వెలుతున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సహాయక బృందాలు 14మందిని రక్షించాయి. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
గంభీర వంతెన కూలిన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య
విధాత, హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. వడోదర- ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉన్న గంభీర వంతెన ఆకస్మాత్తుగా కూలిపోగా..ఆ సమయంలో వంతెన మీదుగా వెలుతున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సహాయక బృందాలు 14మందిని రక్షించాయి. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు.

Latest News
Hero Flex Fuel Bike | దేశంలోనే మొట్టమొదటి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్.. జూన్ 3న లాంచ్ చేయనున్న హీరో!
Xiaomi 17T | షావోమీ నుంచి రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లు లాంచ్.. ధర ఎంతంటే..!
వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
Viral Video | ఈ వయసులో ఇదేం పోయేకాలం అంకుల్.. ప్రాణాలు రిస్క్లో పెట్టి మరీ పక్కింటోళ్ల పర్సనల్ వీడియోలు రికార్డ్!
Viral Video | లాయర్ చేతిలో బ్యాగ్ లాక్కొని.. నోట్ల వర్షం కురిపించిన కోతి.. వీడియో వైరల్
Suriya | ‘కరుప్పు’ బ్లాక్బస్టర్ జోష్లో సూర్య.. సినిమాటోగ్రాఫర్కు ఖరీదైన కారు గిఫ్ట్
ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల కలకలం
తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల సంగతేంటీ: రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్న
బెంగాల్ లో మరో తృణమూల్ ఎంపీపై దాడి
డిస్కంల ప్రైవేటీకరణకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర : కవిత