చెబుతానన్న యోగా గురు, బాలకృష్ణ
న్యూఢిల్లీ : బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది. చేసిన తప్పులను అంగీకరిస్తూ వారం రోజులలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. పతాంజలి కంపెనీ గతంలో జారీ చేసిన వాణిజ్య ప్రకటనలు అలోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. తమ కంపెనీ తయారు చేసిన కరోనిల్ కొవిడ్ వైరస్కు తగిన నివారిణిగా ప్రచారం చేసుకుంది. ఇటువంటి ప్రకటనలు జారీ చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన కేసులో ఇప్పటికే క్షమాపణలకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణకు బాబా రాందేవ్, బాలకృష్ణ హాజరైనారు. తాము బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
వారంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు హెచ్చరిక
బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది

Latest News
కోట్ల ఖర్చుతో గ్రాండ్గా జరిగిన సెలబ్రిటీల పెళ్లిళ్లు..
వైరల్ గా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భాగ్యనగర్ వ్యాఖ్యలు!
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో విచారణ ముగించిన సుప్రీంకోర్టు
తెలంగాణ మాజీ మావోయిస్టులకి ఎన్ఐఏ నోటీసుల కలకలం!
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ !
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు !
ఎల్పీజీ కొరతపై పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాల నిరసన!
తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్!
గ్యాస్ కొరతతో కరెంటు పొయ్యిల ధరలకు రెక్కలు!
‘బిగ్బాస్’ ట్రోఫీ గెలిచినా ఇంకా అందని ప్రైజ్మనీ..