విధాత,అమరావతి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు . విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్,చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి.ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది.కే.రంగయ్య,పయ్యావుల రామస్వామి బెస్ట్ టీచర్స్ గా ఎంపికయ్యారు.
ఏపీ,తెలంగాణ నుంచి నలుగురు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు
<p>విధాత,అమరావతి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు . విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్,చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి.ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది.కే.రంగయ్య,పయ్యావుల రామస్వామి బెస్ట్ టీచర్స్ గా ఎంపికయ్యారు.</p>
Latest News

Green SM | ఉబెర్, ఓలాకు గట్టి పోటీ.. భారత్లో కొత్త క్యాబ్ సర్వీస్లు ప్రారంభం
ఫామ్హౌస్ కేడీతోనైనా..ఢిల్లీ మోదీతోనైనా కొట్లాడతా : సీఎం రేవంత్ రెడ్డి
ChatGPT | పరీక్షలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థికి.. ఊహించని షాకిచ్చిన చాట్జీపీటీ
Hyderabad Student | అమెరికాలో దారుణం.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా తెలుగు యువకుడి దారుణ హత్య
Oneplus Turbo 6X | రూ.22వేలలోనే వన్ప్లస్ టర్బో మొబైల్.. కొత్త సిరీస్ వివరాలివే..!
పంట మార్పిడిపై ప్రభుత్వ ‘ఆపదమొక్కులు’.. నేతలు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు
తమిళనాడు పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేసిన ట్రాలీ సూట్కేస్.. తెరిచి చూస్తే…
సెభాష్ బొద్దింకలు.. ఢక్కాముక్కీలు తిన్న రాజకీయ పార్టీలకు ఇదెందుకు సాధ్యం కాలేదు?
హైదరాబాద్ ప్రజలకు మరో రిలీఫ్.. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైవోవర్
గ్రౌండ్ యాక్షన్లోకి ‘బొద్దింకలు’.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకోరుతూ ఢిల్లీలో నిరసన