Turmeric Board | 40 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం పోరాడుతున్న రైతుల కల నేరవేరిందని, నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని లాంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. తన చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కావడం అదృష్టంగా ఉందన్న అమిత్ షా.. పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామి ఇచ్చారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పసుపు దివ్య ఔషధం లాంటిదని ఈ సంపద నిజామాబాద్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు అమిత్ షా.. కార్యక్రమంలో అమిత్ షాతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల, సీతక్క, ఎంపీలు అరవింద్, లక్ష్మణ్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పాల్గొన్నారు.
Turmeric Board | నిజామాబాద్ పసుపు పంటకు క్యాపిటల్ సిటీ : అమిత్ షా
Turmeric Board | 40 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం పోరాడుతున్న రైతుల కల నేరవేరిందని, నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని లాంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. తన చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కావడం అదృష్టంగా ఉందన్న అమిత్ షా.. పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు […]

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు