బెంగళూరు: కర్ణాటకలోని హసన్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేసిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ దారుణ పరాజయం పొందారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి
శ్రేయాస్ ఎం పటేల్ చేతిలో సుమారు 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వందలమంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన జర్మనీకి పరారయ్యారు. రెండు రోజుల క్రితం కర్ణాటకకు వచ్చిన ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ కోసం ప్రధాని మోదీ ప్రచారం చేసినా హసన్ నియోజకవర్గ ప్రజలు ఆయనను తిరస్కరించారు.
హసన్లో సెక్స్ స్కాండల్ నిందితుడు .. ప్రజ్వల్ ఓటమి
కర్ణాటకలోని హసన్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేసిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ దారుణ పరాజయం పొందారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శ్రేయాస్ ఎం పటేల్ చేతిలో సుమారు 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Latest News
ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం