బెంగళూరు: కర్ణాటకలోని హసన్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేసిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ దారుణ పరాజయం పొందారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి
శ్రేయాస్ ఎం పటేల్ చేతిలో సుమారు 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వందలమంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన జర్మనీకి పరారయ్యారు. రెండు రోజుల క్రితం కర్ణాటకకు వచ్చిన ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ కోసం ప్రధాని మోదీ ప్రచారం చేసినా హసన్ నియోజకవర్గ ప్రజలు ఆయనను తిరస్కరించారు.
హసన్లో సెక్స్ స్కాండల్ నిందితుడు .. ప్రజ్వల్ ఓటమి
కర్ణాటకలోని హసన్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేసిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ దారుణ పరాజయం పొందారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శ్రేయాస్ ఎం పటేల్ చేతిలో సుమారు 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Latest News
నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్
‘రాజాసాబ్’ భారీ అంచనాలకి బ్రేక్…
నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
సముద్రపు అలలపై గుర్రం సయ్యాట..వీడియో చూస్తే పులకింత
మున్సిపోల్స్ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!
ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలిపెట్టం : మంత్రి జూపల్లి
ఏంటి.. ఎన్టీఆర్ని ఆ దర్శకుడు అలా తిట్టాడా...
నాకు లేఖ రాయండి విచారణ జరిపిస్తా : డిప్యూటీ సీఎం భట్టి
నేటి నుంచి షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్స్
అమెరికాలో భార్య సహా ముగ్గురి బంధువుల హత్య !