బెంగళూరు: కర్ణాటకలోని హసన్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేసిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ దారుణ పరాజయం పొందారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి
శ్రేయాస్ ఎం పటేల్ చేతిలో సుమారు 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వందలమంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన జర్మనీకి పరారయ్యారు. రెండు రోజుల క్రితం కర్ణాటకకు వచ్చిన ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ కోసం ప్రధాని మోదీ ప్రచారం చేసినా హసన్ నియోజకవర్గ ప్రజలు ఆయనను తిరస్కరించారు.
హసన్లో సెక్స్ స్కాండల్ నిందితుడు .. ప్రజ్వల్ ఓటమి
కర్ణాటకలోని హసన్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేసిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ దారుణ పరాజయం పొందారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శ్రేయాస్ ఎం పటేల్ చేతిలో సుమారు 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Latest News
15 లక్షల వల్ల ‘బాషా’ను మిస్ చేసుకున్న చిరంజీవి ..
కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్
మెక్సికోలో వారణాసి ప్రివ్యూ..
అకీరా ఎంట్రీపై ఆసక్తి పెంచిన అడివి శేష్ వ్యాఖ్యలు…
12 గంటల చర్చలు సఫలం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
ఏప్రిల్ 25 శక్తివంతమైనదే.. కానీ కవితకు కొంత సవాలే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు..!
350cc ఇంజిన్తో డ్యూక్ బైక్లు లాంఛ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
8000mAh పవర్ఫుల్ బ్యాటరీతో రియల్మీ కొత్త మొబైల్.. రూ.15వేలలోనే ధర!
పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్