IPL 2025 | ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా – ఏ జట్టు ఎవరిని ఉంచుకుంది?

ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా – ఏ జట్టు ఎవరిని ఉంచుకుంది? , కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్‌ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. నవంబర్‌లో మూడో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది, కాగా, ఊహించినట్లే, కెఎల్​ రాహుల్​ను లక్నో వదులుకుంది. శుభమన్​ గిల్​ గుజరాత్​కు మొదటి ఛాయిస్​ కాకపోవడం విశేషం. హైదరాబాద్​ జట్టు హెన్రిచ్​ క్లాసెన్​ను తిరగి అట్టిపెట్టుకుంది. అతనికి 23 కోట్లు ఆఫర్​ చేసింది

మెగా వేలం త్వరలో జరుగనున్న దృష్ట్యా, ఐపీఎల్ (IPL 2025) రిటెన్షన్‌ జాబితాపై అంతటా  ఉత్కంఠ నెలకొంది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని తమతో ఉంచుకుంది? ఏ ఆటగాడు వేలంలోకి వస్తాడో తేలిపోయింది. గురువారమే చివరి గడువు అవడంతో, కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్‌ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. నవంబర్‌లో మూడో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.

ముంబయి ఇండియన్స్(Mumbai Indians)

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)

రాయల్ ఛాలెంజర్స్బెంగళూరు(Royal Challengers Begaluru)

సన్రైజర్స్హైదరాబాద్ (Sunrisers Hyderabad)

రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals)

దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)

కోల్కతా నైట్రైడర్స్‌ (Kolkata Knight Riders)

గుజరాత్టైటాన్స్(Gujarat Titans)

క్నో సూపర్జెయింట్స్(Luknow Super Giants)

పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings)

 

కాగా, ఊహించినట్లే, కెఎల్​ రాహుల్​ను లక్నో వదులుకుంది. శుభమన్​ గిల్​ గుజరాత్​కు మొదటి ఛాయిస్​ కాకపోవడం విశేషం. హైదరాబాద్​ జట్టు హెన్రిచ్​ క్లాసెన్​ను తిరగి అట్టిపెట్టుకుంది. అతనికి 23 కోట్లు ఆఫర్​ చేసింది. రిటైన్​ ఆటగాళ్లలో ఈ మొత్తమే ఐపిఎల్​లో అత్యధికం కావడం గమనార్హం. ఎంఎస్​ ధోనీ ఆడతాడా లేదా అనేదానికి కూడా తెరపడింది. ధోనీని చెన్నై రిటైన్​ చేసుకుంది.