విధాత,లండన్: మూడో టెస్టు ఓటమి ప్రతీకారంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో టెస్టులో నిలబడింది. అన్ని ఫార్మాట్లో రాణించి ఇంగ్లాండ్ను దెబ్బకొట్టింది. 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో హమీద్ (60), బర్న్స్ (59) ఇద్దరే అర్థశతకాలతో రాణించారు. టీమిండియా బౌలింగ్లో ఉమేశ్యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, జడేజా, శార్దూల్ తల రెండు వికెట్లు తీశారు. ఇక తొలి, రెండు ఇన్నింగ్స్లో టీమిండియా వరుసగా 191/10, 466/10 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 290/10, 210/10 పరుగులే చేసింది.
టీమిండియా ఘన విజయం
<p>విధాత,లండన్: మూడో టెస్టు ఓటమి ప్రతీకారంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో టెస్టులో నిలబడింది. అన్ని ఫార్మాట్లో రాణించి ఇంగ్లాండ్ను దెబ్బకొట్టింది. 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో హమీద్ (60), బర్న్స్ (59) ఇద్దరే అర్థశతకాలతో రాణించారు. టీమిండియా బౌలింగ్లో ఉమేశ్యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, జడేజా, శార్దూల్ తల రెండు వికెట్లు తీశారు. ఇక తొలి, రెండు ఇన్నింగ్స్లో […]</p>
Latest News

బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం