విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలోని నయీం నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తేజస్వీ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలేపల్లి జయంత్ వర్థన్ అనే బాలుడు పాఠశాలలో ఆటలు ఆడే సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. వామ్అప్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడి ముక్కు, చెవిలోనుంచి రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు అకాలమరణం చెదడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు.
Hanamkonda : వామ్అప్ చేస్తూ పదోతరగతి విద్యార్థి మృతి
హనుమకొండలో తేజస్వీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ వామ్అప్ సమయంలో కుప్పకూలి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.

Latest News
పిజా హట్ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్!
ట్రంప్తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్గ్లాసెస్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ
ఫరియా అబ్దుల్లా లవ్ స్టోరీపై హాట్ టాక్..
ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్ఫీల్డ్ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?
ఆ దొంగ టార్గెట్ మహిళల లోదుస్తులే.. వాటితో ఏం చేసేవాడంటే..?
ఏ వయసు వారు రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?
వాడియమ్మ.. షార్ట్ స్కర్ట్ లో ఆగం ఆగం చేస్తున్న దివ్య భారతి
బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..!
విజయ్–రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు…