విధాత, హైదరాబాద్:తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫిదా అయ్యారు. శనివారం ఫోన్లో పలువురి అధికారులను ఆయన అభినందించి ప్రోత్సహించారు. డిఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అంకితభావంతో కూడిన పనితీరు ను గవర్నరు తెలుసుకు న్నారు. 11 గిరిజన కుటుంబాలకు మందులు, దోమతెరలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు ములుగు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అల్లెం అప్పయ్య 16 కిలోమీటర్లు కాలినడకన వాజేడు మండలంలోని మారుమూల గ్రామానికి వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకు ని ఎంతో సంతోషించిన గవర్నర్ డిఎంహెచ్ఓ తో ఫోన్లో మాట్లాడి, ఆయన విధినిర్వహణను కొనియాడారు. తన అనుభవాన్ని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ అప్పయ్య ఫోన్లో గవర్నర్ కు వివరించారు.
Bandaru Dattatreya | డీఎంహెచ్వో అల్లెం అయ్యప్ప అంకితభావానికి ముగ్దులైన బండారు దత్తాత్రేయ
తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫిదా అయ్యారు. శనివారం ఫోన్లో పలువురి అధికారులను ఆయన అభినందించి ప్రోత్సహించారు

Latest News
మహేష్ కుమార్ గౌడ్ బీసీ సీఎం వ్యాఖ్యల మర్మమేమిటో?
ఆరు లైన్లు...డబుల్ డెక్కర్ తో విజయవాడ - హైదరాబాద్ హైవే : మంత్రి వెంకట్ రెడ్డి
ఆ చెత్త డంప్ ప్రాంతం నా గుండెకాయ: మాజీ మంత్రి మల్లారెడ్డి
ట్రైలర్ లాంచ్ వివాదం..
వండర్ స్టోరీ! .. డాగ్ ఎస్కేప్ మిషన్ సక్సెస్!!
లొంగిపోనున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు
క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు
లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపు బిల్లు!
మరింత తగ్గిన బంగారం.. వెండి ధరలు
ఉస్తాద్ భగత్ సింగ్’కు ఓవర్సీస్లో గట్టి షాక్..