విధాత, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యానిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తామనే అంశాలను ఈ మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు తదితర అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ‘న్యాయ్ పత్ర’ పేరుతో లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. సీఎం రేవంత్రెడ్డి కొత్తగా రాష్ట్రానికి సంబంధించి లోక్ సభ ఎన్నికల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేస్తుండటంతో అందులో ఏయే అంశాలుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
నేడు తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యానిఫెస్టోను ఆవిష్కరించనున్నారు

Latest News
వెంకటేష్ నట వారసుడిగా అర్జున్ ఎంట్రీపై ఉత్కంఠ..
రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ కోసం.. తండ్రికి రెండుసార్లు పాము కాటు
చల్లని గాలులు.. 'గుండె'కు ముప్పేనట..! జర జాగ్రత్త..!!
'రూపాయి'తో రాత్రిళ్లు అలా చేశారంటే.. అప్పులన్నీ మాయమైపోతాయట..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో ఘర్షణలు..!
ఒడువని వరంగల్ కాంగ్రెస్ లొల్లి ... కొండా సురేఖ పై ఫిర్యాదు
లెహంగాలో కీర్తి సురేష్.. నిండు వెన్నెలలా మెరిసిపోతున్న వెన్నెల!
అండర్ -19 అసియా కప్..భారత్ లక్ష్యం 139
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రెటీలకు ఈడీ షాక్..ఆస్తుల అటాచ్
ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు