విధాత, హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తున్నదని ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం వద్ద 28.07.24 సాయంత్రం 4:16 గంటలకు నీటి ప్రవాహం 53 అడుగుల స్థాయికి చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని,అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లు కు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Bhadrachalam | భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారి… జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తున్నదని ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం వద్ద 28.07.24 సాయంత్రం 4:16 గంటలకు నీటి ప్రవాహం 53 అడుగుల స్థాయికి చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఆయన తెలిపారు

Latest News
పెద్ది విగ్రహం తొలగింపు..కన్నీటి పర్యంతమైన సతీమణి
గుర్రంపై పులి దాడి..వైరల్ వీడియో
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే…పతనానికి దారులు!
పసిడి పరుగు..స్థిరంగా వెండి ధరలు
టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్ పోర్టల్
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ : మంత్రి పొన్నం ప్రభాకర్
ఆ భూముల్ని 22ఏ నుంచి తొలగిస్తాం: పొంగులేటి
తెలంగాణలో ‘సర్’ ముసాయిదా విడుదల
బీజేపీలో చేరిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ