విధాత,హైదరాబాద్:తెలంగాణ సాంఘిక సంక్షేమ,గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ప్రారంభమైన సైనిక విద్యాలయాల్లో 6వ తరగతి,ఇంటర్ (ఎంపీసీ)లో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ సైనిక విద్యాలయం,నర్సంపేట అశోక్ నగర్లోని గిరిజన సైనిక విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్(ఎంపీసీ)లో బాలుర అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 10గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
11న సైనిక విద్యాలయాల ప్రవేశ పరీక్ష
<p>విధాత,హైదరాబాద్:తెలంగాణ సాంఘిక సంక్షేమ,గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ప్రారంభమైన సైనిక విద్యాలయాల్లో 6వ తరగతి,ఇంటర్ (ఎంపీసీ)లో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ సైనిక విద్యాలయం,నర్సంపేట అశోక్ నగర్లోని గిరిజన సైనిక విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్(ఎంపీసీ)లో బాలుర అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు