విధాత, హైదరాబాద్ : చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసిన భూపేశ్ భగేల్కు రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో భూపేశ్ భగేల్ ప్రభుత్వం అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాగా చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం రాష్ట్రానికి రావడం కొంత ఆసక్తి రేపింది
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన చత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్
చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసిన భూపేశ్ భగేల్కు రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.

Latest News
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత