విధాత, హైదరాబాద్ : చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసిన భూపేశ్ భగేల్కు రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో భూపేశ్ భగేల్ ప్రభుత్వం అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాగా చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం రాష్ట్రానికి రావడం కొంత ఆసక్తి రేపింది
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన చత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్
చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసిన భూపేశ్ భగేల్కు రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత