విధాత: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరణకు హాజరుకానఉన్నారు. అక్టోబర్ 7వ తేదీన గవర్నర్ విగ్రహావిష్కరణ అనంతరం పలు అంశాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్.. వీసీ గోపాల్రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం జరిగే హాల్, రక్తదాన శిబిరం ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, గోలి అమరేందర్రెడ్డి ఉన్నారు.
నల్లగొండ మహాత్మ గాంధీ యునివర్సిటీకి రానున్న గవర్నర్ తమిళిసై
<p>విధాత: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరణకు హాజరుకానఉన్నారు. అక్టోబర్ 7వ తేదీన గవర్నర్ విగ్రహావిష్కరణ అనంతరం పలు అంశాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్.. వీసీ గోపాల్రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం జరిగే హాల్, రక్తదాన శిబిరం ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ […]</p>
Latest News

నన్ను ఆ దర్శకుడు నైటీలో చూడాలని అన్నాడు..
ఈ దఫా రైతు భరోసాలో పది లక్షల మందికి కోత?
69 ఏళ్లలోనూ అదే మ్యాజిక్..
డెలివరీ బాయ్తో రెండో పెళ్లి.. రూ. 20 లక్షలతో మూడో భర్తతో జంప్..!
దర్శకుడు తేజ కుటుంబంలో కలకలం…
టీజీఏఎన్బీలో డ్రైవర్ ఉద్యోగాలు.. 22 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
ఫిబ్రవరిలో పంచగ్రాహి రాజయోగం.. ఈ మూడు రాశుల దంపతులకు ఇక కొత్త అనుభూతులే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..!
జనవరి 31 పంచాంగం.. దుర్ముహుర్తం ఈ సమయంలోనే..!
ఫార్చ్యూనర్కు ప్రత్యర్థిని దింపుతున్న ఫోక్స్వ్యాగన్