విధాత: పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను తుపాకుల హెస్సేన్ అనే పెయింటర్కు అమర్చనున్నారు. నల్గొండ జిల్లా, గొల్లగూడెం దగ్గర ఈనెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరబాబు అనే కానిస్టేబుల్కు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన గుండెను సేకరించి పేయింటర్కు అమర్చుతున్నారు. మలక్పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించారు. నిమ్స్లో శస్త్ర చికిత్స జరుగుతోంది.
నిమ్స్ లో గుండె మార్పిడి శస్త్ర చికిత్స
<p>విధాత: పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను తుపాకుల హెస్సేన్ అనే పెయింటర్కు అమర్చనున్నారు. నల్గొండ జిల్లా, గొల్లగూడెం దగ్గర ఈనెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరబాబు అనే కానిస్టేబుల్కు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన గుండెను సేకరించి పేయింటర్కు అమర్చుతున్నారు. మలక్పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించారు. నిమ్స్లో శస్త్ర […]</p>
Latest News

ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు
రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?