విధాత: పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను తుపాకుల హెస్సేన్ అనే పెయింటర్కు అమర్చనున్నారు. నల్గొండ జిల్లా, గొల్లగూడెం దగ్గర ఈనెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరబాబు అనే కానిస్టేబుల్కు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన గుండెను సేకరించి పేయింటర్కు అమర్చుతున్నారు. మలక్పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించారు. నిమ్స్లో శస్త్ర చికిత్స జరుగుతోంది.
నిమ్స్ లో గుండె మార్పిడి శస్త్ర చికిత్స
<p>విధాత: పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను తుపాకుల హెస్సేన్ అనే పెయింటర్కు అమర్చనున్నారు. నల్గొండ జిల్లా, గొల్లగూడెం దగ్గర ఈనెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరబాబు అనే కానిస్టేబుల్కు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన గుండెను సేకరించి పేయింటర్కు అమర్చుతున్నారు. మలక్పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించారు. నిమ్స్లో శస్త్ర […]</p>
Latest News

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్కి ఏమైంది..