విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ
<p>విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని […]</p>
Latest News

హైదరాబాద్లో ఘోరం.. 14 టన్నుల కుళ్లిన మాంసం సీజ్
ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో అసలు వెళ్లకండి..!
ఒక్క గ్లాస్ నీటితో రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవచ్చు..! అదేలాగో తెలుసా..?
గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..!
తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం.. అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై ఆంక్షలు
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం.. భారత్లో కాండోమ్ల కొరత
తెలంగాణ మీసేవ కేంద్రాల సర్వీసు ధరల పెంపు
నాటో నుంచి వైదొలుగుతాం.. అవి కాగితం పులులన్న ట్రంప్
స్వర్ణ దేవాలయంలో సేవ చేసిన ప్రియాంక చోప్రా..
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచం :కేంద్రం