విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ
<p>విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని […]</p>
Latest News

4.80 లక్షల కోట్ల ఖర్చు దేనికి చేశారు?
ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా కొత్త అడ్వెంజర్ బైక్.. ఏంటి దీని స్పెషాలిటీ!!
శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్.. గత మోడల్తో పోలిస్తే పెద్ద డిస్ప్లే, ప్రీమియం లుక్!
పొంగులేటి మీటింగ్ కు పోచంపెల్లి దూరం
తెలంగాణలో మీనాక్షి ముద్రేదీ?.. కనిపించని కాంగ్రెస్ ఇంచార్జ్
టెన్షన్ సీన్...చావు అంచులను తాకిన మృత్యుంజయులు
బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !
ఏటీఎంలు ఖాళీ? బ్యాంకులను వేధిస్తున్ననగదు కొరత.. గ్రామీణ రైతుల అవస్థలు
పొదుపు చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు
రోజాకి హీరోలెవరు ప్రపోజ్ చేయలేదా..