విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ
<p>విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని […]</p>
Latest News

అప్పులపై మంత్రి జూపల్లి వర్సెస్ హరీశ్ రావు ఫైట్
రాచనాగు ఎదురొస్తే… గుండె ఆగిపోయినట్లే!
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..తొలి రోజు భారీ వర్షం
అవినీతిలో డీఎస్పీ భీమ్ రెడ్డి డబుల్ సెంచరీ !
దూసుకపోతున్న బంగారం, వెండి ధరలు
కొండచిలువలు ఎంత భారీ జంతువును గుటకేయగలవో తెలుసా? రికార్డెడ్ వీడియో వైరల్..
అయోధ్య విరాళాల చోరీ కేసులో ట్విస్ట్.. రంగంలోకి ఈడీ !
అమరావతిని ఆపటం ఎవడి తరమూ కాదు : సీఎం చంద్రబాబు
వీబీ జీరామ్జీ పథకంలో గ్రామానికి రెండు కోట్లు : శివరాజ్సింగ్ చౌహాన్
కనువిందు చేస్తున్న బొగత జలపాతం అందాలు !