విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ
<p>విధాత:హైదరాబాద్ నగరంలోని ఖానామెట్లో భూ వేలంపై కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది….ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో స్మశానవాటిక వేళాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని […]</p>
Latest News

జూబ్లీహిల్స్లో రూ. 1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా
ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్కు బిగ్ రిలీఫ్
12-2-2026న భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది,,,
కొత్త కార్పొరేషన్లకు సర్కిళ్ల పంపకం పూర్తి చేసిన ప్రభుత్వం : సవరించిన జాబితా ఇదే..!
మాజీ మంత్రి అంబటికి అటు బెయిల్..ఇటు పీటీ వారెంట్ !
స్కూటీ ముందు భాగంలో పిల్లల్ని నిల్చోబెడుతున్నారా.. ? తస్మాత్ జాగ్రత్త.. వీడియో చూడండి
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 41 శాతం చెల్లని ఓట్లు.. అవి కూడా రెండు బాక్సుల్లోనివే!!
బ్యూటీ విత్ బ్రెయిన్ ..
ఆస్పత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. నమీబియా మ్యాచ్కు దూరం!