విధాత : బీఆరెస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ ఘనపూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆరెస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 5 తేదీకి వాయిదా వేసింది.
తెల్లం, కడియంలకు హైకోర్టు నోటీసులు
బీఆరెస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ ఘనపూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది

Latest News
పతాకస్థాయికి చేరిన పాలకుర్తి పంచాయతీ...పార్టీని భ్రష్టుపట్టించారని మీనాక్షికి ఫిర్యాదు
'ది రాజాసాబ్’ ట్విట్టర్ రివ్యూ: డార్లింగ్ ప్రభాస్ అభిమానులను మెప్పించాడా?
ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా ఫోటోలు
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం
కేసీఆర్ను మేడారం జాతరకు ఆహ్వానించిన మహిళామంత్రులు
చలిలో సూటు వేసి మరి సెగలురేపుతున్న నాభ నటేష్
పలుచటి డ్రెస్ లో మాళవిక మోహనన్ ఒంపుసొంపులు
కాంగ్రెస్లోకి కవిత? పార్టీలో జోరుగా ఊహాగానాలు!
రుద్రమ వుమెన్స్ పోలీస్ ఫోర్స్ విన్యాసాలు