విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు కలిశారు. లిక్కర్ కేసులో కవితను రెండో రోజు కూడా సీబీఐ ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న మూడు రోజుల్లో ప్రతి రోజు సాయంత్రం 6నుంచి 7గంటల మధ్యన కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు కోర్టు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో అనిల్, కేటీఆర్లు కవితను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలు, ఇంటరాగేష్ తీరుతెన్నులను తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు.
సీబీఐ ఢిల్లీ ఆఫీస్లో కవితను కలిసిన కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు

Latest News
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ఒక్క ఓవర్తో చరిత్ర లిఖించిన హైదరాబాద్ బౌలర్ : ఎవరీ ప్రఫుల్ హింగే?
లీకుల బారిన ‘వారణాసి’ షూటింగ్..
మీ 'మలం' రంగుతో.. మీ ఆరోగ్యంగా ఉన్నారా..? లేదా..? పసిగట్టొచ్చు..!
థియేటర్లలో చిన్న సినిమాల సందడి..
సహజీవనం చేయాలని వివాహిత వేధింపులు.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
నేడు మేష రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశి వారికి వాహన గండం..! జర జాగ్రత్త..!!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం ఫైర్
హ్యుందాయ్ క్రెటా నుంచి సమ్మర్ ఎడిషన్.. అదనపు ధర పెట్టడం వల్ల లాభమేనా?