విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు కలిశారు. లిక్కర్ కేసులో కవితను రెండో రోజు కూడా సీబీఐ ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న మూడు రోజుల్లో ప్రతి రోజు సాయంత్రం 6నుంచి 7గంటల మధ్యన కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు కోర్టు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో అనిల్, కేటీఆర్లు కవితను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలు, ఇంటరాగేష్ తీరుతెన్నులను తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు.
సీబీఐ ఢిల్లీ ఆఫీస్లో కవితను కలిసిన కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు

Latest News
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!