విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు కలిశారు. లిక్కర్ కేసులో కవితను రెండో రోజు కూడా సీబీఐ ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న మూడు రోజుల్లో ప్రతి రోజు సాయంత్రం 6నుంచి 7గంటల మధ్యన కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు కోర్టు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో అనిల్, కేటీఆర్లు కవితను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలు, ఇంటరాగేష్ తీరుతెన్నులను తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు.
సీబీఐ ఢిల్లీ ఆఫీస్లో కవితను కలిసిన కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు