Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. తాజాగా సికింద్రాబాద్-ముజఫరాబాద్, మహబూబ్నగర్-గోరక్పూర్తో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఆయా ప్రత్యేక రైళ్లు ఈ నెల 23 నుంచి జూలై ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆయా ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Special Trains | మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! సికింద్రాబాద్, మహబూబ్నగర్ నుంచి నడిచే రైళ్లు ఇవే..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది.

Latest News
నాగ్ పూర్ లో పేలుడు.. 15మంది దుర్మరణం
ఇరాన్ పాలన సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్ చేతిలోకి..!
సీనియర్ నేత కుట్రతో చేజారిన పీసీసీ పీఠం?.. ఒంటరైన జీవన్ రెడ్డి.. పొమ్మన లేక పొగ
విరోష్ పెళ్లి కానుకగా దేశవ్యాప్తంగా స్వీట్లు, గుళ్లలో అన్నదానం ..
రూ.10కోట్ల పంచలోహ విగ్రహం..ప్రతిష్టాపనోత్సవానికి సిద్దం
గుండెల్ని పిండేసే దృశ్యం..ఇజ్రాయెల్ దాడిలో 108మంది విద్యార్థినుల మృతి
దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ
యుద్ధం ఎఫెక్ట్...పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
దుబాయ్లో మిస్సైల్స్ కలకలం..