విధాత, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్ నగర్ అమర్చింత మండలం సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో మనస్తాపంతో నితీశ్ ఆత్మకూరు సమీపంలో ఉరేసుకున్నాడు. అలాగే తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి ఇంటర్ ఫెయిలైంది. పరీక్ష తప్పానంటూ పది రోజులు నుంచి దిగాలుగా ఉన్న వైష్ణవి నిన్న ఇంట్లో ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకుంది. పరీక్షల ఫలితాల నేపథ్యంలో సాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కుటుంబాలను విషాదానికి గురి చేస్తున్నాయి.
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్ నగర్ అమర్చింత మండలం సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు

Latest News
Couple Goals | ఈ రూల్ పాటిస్తే భార్యాభర్తల మధ్య గొడవలే రావు.. ఎన్నేండ్లయినా కొత్త జంటలా హుషారుగా గడిపేస్తారట!
TVS Maxi Scooter | ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో టీవీఎస్ దూకుడు.. త్వరలోనే160సీసీ మ్యాక్సీ స్కూటర్ రిలీజ్!
Samsung Galaxy S25 మొబైల్లో ఆండ్రాయిడ్ 17 అప్డేట్, One UI9 సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రారంభించిన శాంసంగ్
Asiatic Lion Cubs | గిర్ అడవుల్లో 8 సింహాలు మృతి.. ఎండదెబ్బనే కారణమంట!!
వేల కోట్ల లిక్కర్ కుంభకోణానికి ఫుల్స్టాప్.. లిక్కర్ కంపెనీల విరాళాలకు చెక్
దేనికైనా సిద్దం : సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్
తెలంగాణ అభివృద్దికి కిషన్ రెడ్డినే అడ్డంకి: మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
అమెరికాలో కోటి జీతం సంపాదించినా చేతిలో మిగిలేది ఎంత? తెలుగు యువకుడి లెక్కలు వైరల్
Bigg Boss 10 | ‘బిగ్బాస్ 10’ గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. నాగార్జున పవర్ఫుల్ ప్రోమోతో ఆకాశాన్నంటిన అంచనాలు
తెలంగాణలో పాఠశాలల దసరా, సంక్రాంతి సెలవుల విడుదల