విధాత, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్ నగర్ అమర్చింత మండలం సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో మనస్తాపంతో నితీశ్ ఆత్మకూరు సమీపంలో ఉరేసుకున్నాడు. అలాగే తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి ఇంటర్ ఫెయిలైంది. పరీక్ష తప్పానంటూ పది రోజులు నుంచి దిగాలుగా ఉన్న వైష్ణవి నిన్న ఇంట్లో ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకుంది. పరీక్షల ఫలితాల నేపథ్యంలో సాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కుటుంబాలను విషాదానికి గురి చేస్తున్నాయి.
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్ నగర్ అమర్చింత మండలం సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు

Latest News
సీఎం రేవంత్కు కేటీఆర్ హెచ్చరిక..క్షమాపణ చెప్పండి.. లేదా లీగల్ నోటీసులకు సిద్ధంగా ఉండండి
కేటీఆర్ బినామీ కంపెనీ.. గ్లోబరీనా.. అందుకే దాన్ని బ్లాక్లిస్ట్లో పెట్టలేదు..
మనం 156 ఏళ్లు బతకగలమా? అమరత్వం సాధ్యమేనా? శాస్త్రవేత్తల అధ్యయంలో సంచలన విషయాలు!
కేరళ అద్భుతం.. ‘తేలియాడే రహదారి’పై ప్రయాణం
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని ధర్నా..వైరల్
రెడ్కో డీజీఎం ముత్యం వెంకట రమణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
సామాన్యుడికి ఒక న్యాయం.. కార్పొరేట్లకు మరో న్యాయమా?
3,168 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలు.. మోదీ వ్యతిరేక నినాదాలు
విజయ్ జన నాయగన్ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల హంగామా