విధాత: పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. కానీ ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. లోక్సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల రభస
<p>విధాత: పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. కానీ ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. లోక్సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని […]</p>
Latest News

గ్రహాంతరవాసులు ఉన్నారు – కానీ, ఏరియా 51లో మాత్రం లేరు : ఒబామా
భారత్ దెబ్బకు ఇద్దరు పాక్ స్టార్ ప్లేయర్లు బలి
పెళ్లి ముందు అపరిచితులే కదా.. అలా ఎలా ఒప్పుకుంటారు?
జవాను మృతి.. డెలివరీ అయిన 8 గంటలకే స్ట్రెచర్పై వచ్చి వీడ్కోలు పలికిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
ఎప్స్టీన్ జాబితాలో 300 మంది ప్రముఖులు.. పేర్లు చూశారంటే.. షాకే
స్పీడ్ బోటును మింగేసిన రాకాసి అల.. షాకింగ్ వీడియో
‘క్రాకెన్’ నిజమేనా? సముద్రగర్భాన జలరాకాసి ఉందా?
తెలంగాణలోని 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. బోనస్ రూ.514.36కోట్లు విడుదల
నల్లగొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య ఏకగ్రీవ ఎన్నిక