విధాత: నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12న సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్10) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపుతున్నారు.
2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను (దూర పరిశీలనా ఉపగ్రహం) భూస్థిర కక్ష్యలోకి మొట్టమొదటిసారిగా పంపిస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్2 సిరీస్లో ఇది 14వ ప్రయోగం. 2020 జనవరి నెలలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా వల్ల ప్రయోగాలన్నీ వాయిదా పడ్డాయి. అవరోధాలన్నీ అధిగమించి ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం.
12న జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం
<p>విధాత: నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12న సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్10) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపుతున్నారు.2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను (దూర పరిశీలనా […]</p>
Latest News

తెలంగాణ మణిహారం ట్రిపుల్ ఆర్పై నిర్లక్ష్యం!
లొట్టపీసు కేసులో కేటీఆర్కు జైలు తప్పదా? పకడ్బందీగా కేసు.. అందుకే గవర్నర్ అనుమతులు!
తొలి నార్త్ఈస్ట్ అనుబంధ కేంద్రం తెలంగాణలోనే :సీఎం రేవంత్ రెడ్డి
భారత్ సముద్రయాన్ లేటెస్ట్ అప్డేట్! 2047 నాటికి సముద్ర గర్భంలో ఆరువేల మీటర్ల లోతున పరిశోధన కేంద్రం!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్లో ఫిజికల్ ఇంటలిజెన్స్.. సీఎం రేవంత్తో అనలాగ్ ఏఐ సీఈవో భేటీ
ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి.. వామపక్షాల డిమాండ్
ఎన్కౌంటర్లు నిలిపివేసి.. చర్చలు జరపాలి : సీపీఎం
బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్లోని బొమ్మ
దేశమంతా సన్నబియ్యం పంపిణీ చేయండి..కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి