విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది.
12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు
<p>విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా […]</p>
Latest News

‘ఆవలించిన’ అనకొండ... ఇది చూశాక మీకు ఆవలింత రావడం ఖాయం
జలధారతో ప్రతీ ఎకరానికి నీరు: సీఎం చంద్రబాబు
మళ్లీ గడీల పాలన రానివ్వం : పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి
అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్ను తొలగిస్తారా?
తెలంగాణలో ఇక టెంపుల్ టూరిజం వైభవం.. బాసర నుంచి భద్రాచలం దాకా...
చిరంజీవితో పోటీపడి ఎందుకు ఇంత డౌన్ అయ్యాడు..!
బాసర సరస్వతి ఆలయ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ
సినీ పరిశ్రమలో విషాదం.. నటి సుభాషిణి సూసైడ్ !
మామల్లపురం తీరంలో అమ్మవారి విగ్రహం లభ్యం!
ఆకస్మిక తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యేకు షాక్ !