విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది.
12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు
<p>విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా […]</p>
Latest News

10రాష్ట్రాలు...24రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఓటీటీలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ధురంధర్..
ఇండియన్ సినిమాపై టాలీవుడ్ జెండా..
డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్రే హైలైట్..
సరస్వతి పుష్కరాలకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
భానుడి భగభగలు.. భారీగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు..!
హైదరాబాద్ టాప్-2లో ఉండాలంటే.. బెంగళూరుపై ఎలా గెలవాలి?
మరింత ప్రీమియం లుక్లో 2026 టాటా టియాగో ఈవీ.. కీలక మార్పులివే!
200మెగాపిక్సెల్ కెమెరాతో ఒప్పో రెనో 16 మొబైల్.. భారత్లో ఎప్పుడు విడుదలంటే..!