విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది.
12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు
<p>విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా […]</p>
Latest News

వైభవంగా మేడారం జాతర.. వనంలోకి దేవతలు.. ఇళ్లకు భక్తులు
వైట్ డ్రెస్ లో కుందనపు బొమ్మలా కాజల్ అగర్వాల్
ట్రెడిషనల్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న వయ్యారి కృతి శెట్టి
చీరకట్టులో నడుము అందాలతో చక్కిలిగింతలు పెడుతున్న నభా నటేష్
భూమిని కాదు, చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం.!
హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గోల్డ్ స్ట్రీట్.. అక్కడ మొత్తం బంగారమే.. ఎక్కడో తెలుసా..?
అగ్ని పర్వతాల మంటలు కాదు..సూర్య కాంతి అద్బుతాలు !
సీతక్క మేడారం సెంటరాఫ్ అట్రాక్షన్
మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం