విధాత:ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల.పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశం.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి 969 కోట్లు, తెలంగాణకు 682 కోట్లు విడుదల.రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి జమ అయిన పదిరోజుల్లో వాటిని స్థానిక పంచాయతీ ఖాతాలకు బదిలీ చేయాలి.పది రోజులు దాటితే వడ్డీతో సహా బదిలీ చేయాలని కేంద్ర ఆదేశం.
పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
<p>విధాత:ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల.పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశం.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి 969 కోట్లు, తెలంగాణకు 682 కోట్లు విడుదల.రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి జమ అయిన పదిరోజుల్లో వాటిని స్థానిక పంచాయతీ ఖాతాలకు బదిలీ చేయాలి.పది రోజులు దాటితే వడ్డీతో సహా బదిలీ చేయాలని కేంద్ర ఆదేశం.</p>
Latest News

రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం
బిగ్ అనకొండ..చూసేయండి వీడియో
సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట : డిప్యూటీ సీఎం భట్టి
కొడుకు పేరుతో హైటెక్ స్కూల్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
ఎర్ర కోకలో కుర్రకారుకు కిక్కెస్తున్న ఆషిక.. పిక్స్ మాత్రం మైండ్ బ్లాక్
హిమాచల్లో భారీ హిమపాతం.. రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు
విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్ లో ఏఐ ఎక్కువగా వాడారా..
బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..!
హృదయ విదారకం.. భార్య ప్రాణం కోసం 600 కి.మీటర్లు రిక్షా తొక్కిన వృద్ధుడు
బుల్లి గౌన్ లో బుజ్జి పాప.. కృతి శెట్టి కిల్లింగ్ లుక్స్ చూసి కుర్రకారు ఫిదా