విధాత: ఆర్జీయూకేటీ(రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 21,500 దరఖాస్తులు అందాయని సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేశామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20న ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు 23,500 మంది పరీక్ష ఫీజు చెల్లించారని వారి నుంచి దరఖాస్తులు అందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 6 సాయంత్రం 5 గంటల వరకు సాధారణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని 7 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అదనంగా రూ.1000 ఆలస్య ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. సుమారు 50 వేల వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.
ఆర్జీయూకేటీ సెట్కు 21,500 దరఖాస్తులు
<p>విధాత: ఆర్జీయూకేటీ(రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 21,500 దరఖాస్తులు అందాయని సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేశామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20న ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు 23,500 మంది పరీక్ష ఫీజు చెల్లించారని […]</p>
Latest News

వీల్చైర్లో ‘దర్శక శిఖరం’ భారతీరాజా…
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవలు..!
కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు
శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!
20న సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన..నస్తూరపల్లిలో బహిరంగసభ
అంగరంగ వైభవంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది ...
ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణాలు ఏంటి...
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన