విధాత: ఆర్జీయూకేటీ(రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 21,500 దరఖాస్తులు అందాయని సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేశామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20న ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు 23,500 మంది పరీక్ష ఫీజు చెల్లించారని వారి నుంచి దరఖాస్తులు అందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 6 సాయంత్రం 5 గంటల వరకు సాధారణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని 7 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అదనంగా రూ.1000 ఆలస్య ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. సుమారు 50 వేల వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.
ఆర్జీయూకేటీ సెట్కు 21,500 దరఖాస్తులు
<p>విధాత: ఆర్జీయూకేటీ(రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 21,500 దరఖాస్తులు అందాయని సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేశామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20న ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు 23,500 మంది పరీక్ష ఫీజు చెల్లించారని […]</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి