విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.
రేపే ఇంజినీరింగ్ ఫలితాలు..
<p>విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.</p>
Latest News

మీనాక్షి నటరాజన్ కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం
తండ్రి అనారోగ్యంతో కనువిప్పు.. .భర్తతో విడాకుల కేసు సుఖాంతం!
ఆ చిన్నారికి కోటిన్నర ఇంజెక్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి సహాయం
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టు షాక్
వినియోగంలోకి కొత్త హెలికాప్టర్…అద్దెకేనా..కొన్నారా ?
మీనాక్షి నటరాజన్ పై కేసు నాంపల్లి కోర్టులో విచారణ.. భద్రత కల్పించాలన్న శ్రీలత
ప్రజలు కోరితేనే రాజకీయాల్లోకి వస్తా: లారెన్స్
ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్లో రెండు గంటల పాటు యువకుడి నరకం
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు