విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.
రేపే ఇంజినీరింగ్ ఫలితాలు..
<p>విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.</p>
Latest News

ఆరు నెలల్లో 1000 కోట్ల లక్ష్యంతో మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ దండయాత్ర ..
ఛత్తీస్గఢ్లో 100 కేజీల పేలుడు పదార్థాలు, 16 ఐఈడీలు స్వాధీనం
పెళ్లి తర్వాత సమంత ఇంటి పేరు మారుస్తుందా ..
హెచ్సీయూలో వీధి కుక్కల స్వైరవిహారం.. రెండు జింకలు మృతి
50 వరకు లెక్కించలేదని.. నాలుగేళ్ల బిడ్డను కొట్టి చంపిన తండ్రి
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మాధుర్యం..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఈ రోజు జీవితంలో అనుకోని మలుపు..!
టాప్ అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న నభా నటేష్
జిల్ జిల్ జిగేల్ అనేలా అనన్య నాగళ్ల ఫోటోలు
అండర్-19 వరల్డ్కప్లో న్యూజీలాండ్ భారత్ ఘనవిజయం