విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.
రేపే ఇంజినీరింగ్ ఫలితాలు..
<p>విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.</p>
Latest News

తారకరత్నతో ప్రేమ, కుటుంబ విభేదాలు..
వంట గ్యాస్ కొరత.. మరో 48 గంటల్లో హైదరాబాద్లో హోటల్స్ బంద్..!
నపుంసకుడని తెలిసి కూడా పెళ్లి చేశారు.. ఓ నవ వధువు ఆవేదన ఇదీ..
నెట్టింట హాట్ టాపిక్గా మారిన విజయ్–త్రిష రిలేషన్..
హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని ధన సంపద..!
రైతులకు గుడ్న్యూస్.. మార్చి 13న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు!
వరంగల్ సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు : మంత్రి పొంగులేటి
‘గ్యాస్’ హాలిడేస్ : హోటళ్లు, హాస్టళ్లు మూతపడతాయా?
ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200 మెగాపిక్సెల్ కెమెరా, భారీ బ్యాటరీ సహా అదిరిపోయే ఫీచర్లు!