విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.
రేపే ఇంజినీరింగ్ ఫలితాలు..
<p>విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.</p>
Latest News

గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ రేపే
చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 ..
చైనీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్..వెదురుతో అద్భుత కళాఖండాలు
నూకలు వేసింది..నాట్య మయూరిని చూసింది
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు