రైతుల సమస్యలపై పోరాడాలని నిర్ణయం
ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని వ్యాఖ్యలు
టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
సెప్టెంబరు 14 నుంచి జోన్ల వారీగా రైతుల కోసం
విధాత:ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం తెలుగుదేశం కార్యాచరణను ప్రకటించారు. సెప్టెంబరు 14 నుంచి 18వ తేదీ వరకు జోన్ల వారీగా రైతుల కోసం పోరాడాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 5 జోన్లలో ఒక్కోరోజు ఒక్కో జోన్ లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబరు 14న రాయలసీమ జోన్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులకు జగన్ వెన్నుపోటు పొడిచారని, రైతులకు ఇచ్చే సబ్సిడీలు నిలిచిపోయాయని, పెట్టుబడి వ్యయం రెట్టింపైందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితుల్లో కౌలు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఈ భేటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ ముఖ్యనేతలు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, బోండా ఉమ, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
‘రైతుల కోసం తెలుగుదేశం’ కార్యాచరణ ప్రకటించిన చంద్రబాబు
<p>రైతుల సమస్యలపై పోరాడాలని నిర్ణయంఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని వ్యాఖ్యలుటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశంసెప్టెంబరు 14 నుంచి జోన్ల వారీగా రైతుల కోసంవిధాత:ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం తెలుగుదేశం కార్యాచరణను ప్రకటించారు. సెప్టెంబరు 14 నుంచి 18వ తేదీ వరకు జోన్ల వారీగా రైతుల కోసం పోరాడాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 5 జోన్లలో ఒక్కోరోజు […]</p>
Latest News

విద్యార్థుల నెత్తిన తెలంగాణ ప్రభుత్వం పిడుగు.. ఇక ఫీజులు ముందే చెల్లించాలా?
ముంబై ఘటనతో హడల్.. రాత్రికి రాత్రే రూ.5కి పడిపోయిన పుచ్చకాయ ధర!
త్వరలోనే ఒప్పో నుంచి రెనో 16 ప్రో.. స్పెసిఫికేషన్స్ లీక్!
'డిఫెండర్'ను ఢీకొనడానికి 'లెపర్డ్' వచ్చేస్తోంది.!
కృష్ణా నదిలో లభ్యమైన శ్రీరాముడి పంచలోహ విగ్రహం
పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత ర్యాంకు.. 180 దేశాల జాబితాలో 157 స్థానంలో
మంగ్లీ కేసులో కీలక మలుపు !
దేశంలోనే అధికంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి
పాములకు పేర్లు పెట్టడం అంత ‘వీజీ’ కాదు.. సుదీర్ఘ ప్రక్రియ తెలిస్తే షాకే
వేయి స్తంభాల గుడిలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా!