విధాత: నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన 418 కేజీల వెండి పట్టీలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపాన్ని తయారు చేయించిన వీడియో, లోగోలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు నుడా ఛైర్మన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముక్కాల ప్రేమ్, శరణ్, బి.సత్యకృష్ణ, ఎం.శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
418 కేజీల వెండి పట్టీలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రతిరూపాలు
<p>విధాత: నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన 418 కేజీల వెండి పట్టీలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపాన్ని తయారు చేయించిన వీడియో, లోగోలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు నుడా ఛైర్మన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముక్కాల ప్రేమ్, శరణ్, బి.సత్యకృష్ణ, ఎం.శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.</p>
Latest News

దూసుకపోతున్న వెండి ధర..ఒక్క రోజునే రూ. 12వేల పెంపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు
వారణాసి’పై అంచనాలు పీక్స్కి..
బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’..
ముంబైలో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం..
పేదలకు అత్యాధునిక వైద్య సేవలు.. నిమ్స్లో 'స్టెమ్ సెల్' ల్యాబ్ ప్రారంభం
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
100 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో మూడు రాజయోగాలు.. ఈ రాశి వారికి పిల్లలు పుట్టడం ఖాయం..!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక పురోగతి..!
శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!