విధాత: అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై పురపాలక శాఖ కమిటీలను ఏర్పాటు చేసింది. రూ. 10 కోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు టెండరు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈపీసీ ప్రాతిపదికన చేపట్టే ప్రాజెక్టులకు టెండరు కమిటీలను పునర్ణియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రమాణాల మేరకు కమిటీలు బిడ్ల అంచనా, ఖరారు చేయనున్నాయి. ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్ ఛైర్మన్గా కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై కమిటీలు
<p>విధాత: అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై పురపాలక శాఖ కమిటీలను ఏర్పాటు చేసింది. రూ. 10 కోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు టెండరు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈపీసీ ప్రాతిపదికన చేపట్టే ప్రాజెక్టులకు టెండరు కమిటీలను పునర్ణియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రమాణాల మేరకు కమిటీలు బిడ్ల అంచనా, ఖరారు చేయనున్నాయి. ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్ ఛైర్మన్గా కమిటీ […]</p>
Latest News

ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే !
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు ‘జోనాథన్’
ట్రెక్కింగ్.. సాహసికులకు హరిహర్ కోట సవాల్!
స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్