విధాత: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన విఆర్వో గుడివాక శేషుబాబు, పశువైద్యాధికారులు.అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సివుంది.
కొత్తపేట అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మూగజీవాలు
<p>విధాత: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు […]</p>
Latest News

పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు