విధాత: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన విఆర్వో గుడివాక శేషుబాబు, పశువైద్యాధికారులు.అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సివుంది.
కొత్తపేట అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మూగజీవాలు
<p>విధాత: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు […]</p>
Latest News

సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నం.. అభిజిత్ దీక్ష ప్రారంభం
‘విక్రమ్-1’ రాకెట్ లాంచింగ్ విజయవంతం
బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!
శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మాత్ర ‘లిప్ ఫెండ్రా’
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ
25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం