విధాత:ప్రభుత్వ శాఖలకు కేటాయించి.. నిరుపయోగంగా ఉన్న భూముల్ని తిరిగి అప్పగించాల్సిందిగా రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.మధ్య ఆదాయ వర్గాలకు జగనన్న స్మార్ట్ టౌన్ల నిర్మాణం కోసం నిరుపయోగంగా ఉన్న భూముల్లో లే అవుట్లు వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.దేవాదాయ, విద్యాశాఖ,వక్ఫ్ సహా ఇతర ధార్మిక సంస్థలకు కేటాయించిన భూములు, అటవీ భూములు,కొండ ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టవద్దని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ.
జగనన్న స్మార్ట్ టౌన్ల నిర్మాణం కోసం.. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ శాఖల భూములపై ప్రభుత్వం దృష్టి
<p>విధాత:ప్రభుత్వ శాఖలకు కేటాయించి.. నిరుపయోగంగా ఉన్న భూముల్ని తిరిగి అప్పగించాల్సిందిగా రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.మధ్య ఆదాయ వర్గాలకు జగనన్న స్మార్ట్ టౌన్ల నిర్మాణం కోసం నిరుపయోగంగా ఉన్న భూముల్లో లే అవుట్లు వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.దేవాదాయ, విద్యాశాఖ,వక్ఫ్ సహా ఇతర ధార్మిక సంస్థలకు కేటాయించిన భూములు, అటవీ భూములు,కొండ ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టవద్దని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ.</p>
Latest News

ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..